Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మలక్పేట్
యువతి అదశ్యం అయిన ఘటన సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్నగర్ జిల్లా, కొత్తూరు మండలం, అనితరెడ్డి గూడకు చెందిన నాగుల శివలీల (21). ఈనెల 18న నగరంలోని సరూర్నగర్ చెరుకుతోట కాలనీలాంప్ కారియింగ్ ఫర్ భారత్ ప్రోగ్రాంకు వచ్చింది. ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిిర్యాదు చేశారు. పోలీస్లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు