Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరుటౌన్
మున్సిపల్ కేంద్రంలో విజన్ వివేకానంద గురుకుల కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో 26 మంది విద్యార్థులు 2021 సంవత్సరానికి 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష కోసం కోచింగ్ తీసుకోగా మంగళవారం వచ్చిన ఫలితాలలో 24 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని సెంటర్ నిర్వాహకులు కుంతావత్ కమలాకర్, లకావత్ శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యా ర్థులకు విజన్ వివేకానంద కోచింగ్ సెంటర్ వారు, తల్లిదండ్రులు విద్యార్థులు వారికి ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు.