Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేశ్రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటరూరల్
మండలపరిధిలోని బాలెంల గ్రామంలో ఆదివారం గణేష్ నిమజ్జనం సందర్భంగా యాదవసంఘం అధ్వర్యంలో తల్లి తండ్రి లేని పిల్లలకు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేశ్రెడ్డి చేతుల మీదుగా రూ.10 వేల ఆర్థికసాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామసాని రమేష్నాయుడు,మాజీ సర్పంచ్ మారపల్లిప్రభాకర్, ఉప్పులశ్రీను, పేర్ల సైదులు,కటకం సులోచన యాదగిరి, కటకంశ్రీను,శంకర్, గోపిచంద్,షఫీవుల్లా, స్వామినాయుడు, యాదవసంఘం సభ్యులు పాల్గొన్నారు.