Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పరామర్శించిన మంత్రి జగదీశ్రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట రూరల్
మండల పరిధిలోని సోలిపేట గ్రామానికి చెందిన నార్ముల్ డైరెక్టర్ చల్లా సురేందర్రెడ్డి తండ్రి చల్లా నర్సిరెడ్డి మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి శుక్రవారం సందర్శించి నివాళులర్పించారు. ఆయన వెంట ఎంపీపీ బీరవోలు రవీందర్ రెడ్డి, జెడ్పీటీసీ జీడి బిక్షం, వైస్ ఎంపీపీ శ్రీనివాస్నాయుడు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు వంగాల శ్రీనివాస్రెడ్డి, మండల సంయుక్త కార్యదర్శి గోగిరెడ్డి వెంకట్రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి సభ్యులు పల్స జానయ్య, చల్లా రాఘవరెడ్డి, బీసీ సెల్ జనరల్ సెక్రటరీ యర్కల సూర్యనారాయణ గౌడ్ ఉన్నారు.
.