Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మాక్స్ వస్త్ర దుకాణాన్ని శాసన మండలి మాజీ చైర్మెన్ గుత్తా సుఖేందర్రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగ దారులకు నాణ్యమైన సేవలందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహా రెడ్డి, పట్టణ మున్సిపల్ చైర్మెన్ తిరునగరు భార్గవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ చిట్టిబాబు నాయక్, ఎంపీపీ నూకలసరళ హన్మంత్రెడ్డి, డాక్టర్ అశ్విన్కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సైదులు యాదవ్, పట్టణ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, గుడిపాటి సైదులుబాబు, కౌన్సిలర్ గోవింద్రెడ్డి, ఉదయభాస్కర్, అయోధ్య, నవాబ్, హాతీరాం నాయక్,మదర్బాబా, ఏడుకొండలు, వెంకటేశ్వర్లు, సర్పంచ్ రవీందర్నాయక్, పాల్గొన్నారు.