Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరురూరల్
మండలంలోని కొలనుపాక నుండి బైరం నగర్ వెళ్లే దారిలో పెద్ద వాగు ఉధతంగా ప్రవహిస్తుండటంతో బైరంనగ రానికి వద్ధ మహిళ వెళ్లడానికి సంకోచిస్తూ ఉన్న సమయంలో కొలనుపాక గ్రామ వార్డు సభ్యులు జంగా పరుశరాములు, ఎరుకల హేమేష్ మహిళ వద్ధురాలిని అవతలి ఒడ్డు నుండి ఈవతలి ఒడ్డు వరకు చేర్చారు. సర్పంచ్ లక్ష్మి ప్రసాద్ రెడ్డి మానవతా దక్పథంతో సహాయ పడినందుకు సంతోషం వ్యక్తం చేశారు. వారి వెంట నరేందర్ ,రాములు, కష్ణ తదితరులు ఉన్నారు..