Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రూ.80.85 లక్షలు వచ్చినట్టు ప్రకటించిన ఈవో
నవతెలంగాణ-యాదాద్రి
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి 25 రోజుల హుండీ ఆదాయం 80 లక్షల 85 వేల 676రూపాయల వచ్చినట్టు టెంపుల్ ఈవో ఎన్.గీతారెడ్డి తెలిపారు. సోమవారం కొండపైన జరిగిన లెక్కింపులో నగదుతో పాటు 35గ్రాముల బంగారం, 3కిలోల 200 గ్రాముల వెండి ఆదాయం సమకూరినట్టు ఆమె ప్రకటించారు.