Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మిర్యాలగూడ :మిర్యాలగూడ ఎంపీడీవోగా కర్నాకర్రావుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.ప్రస్తుతం ఎంపీడీఓగా పనిచేస్తున్న ఇందిరా అనారోగ్యం కారణంగా సెలవుపెట్టడంతో ఆమెస్థానంలో కార్యాలయంలో పర్యవేక్షణగా ఉన్న కర్నాకర్రావుకు అదనపు పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు.