Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
మున్సిపల్ కేంద్రంలోని అమ్మానాన్నా అనాథాశ్రమాన్ని గురువారం ప్రముఖ సీరియల్ నటి చరిష్మానా యుడు సందర్శించారు. అనాథóలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిం చారు. అనాథలతో ఆమె మాట్లాడారు. వారితో కలిసి డ్యాన్స్ చేస్తూ వారిని సంతోషింపజేశారు. అనాథలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఆశ్రమ నిర్వాహకులు గట్టు శంకర్ను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ సిబ్బంది పాల్గొన్నారు.