Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుమలగిరిరూరల్
ఇంటర్మీడియట్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. ఆదర్శ పాఠశాలలో జనరల్, ఒకేషనల్ కలిపి 185 మంది విద్యార్థులకు గాను 137 మంది విద్యార్థులు హాజరయ్యారు. రాఘవేంద్ర కళాశాలలో 190 విద్యార్థులకు గాను 171 మంది హాజరయ్యారు. తిరుమల సహకార జూనియర్ కళాశాలలో 174 మంది విద్యార్థులకు గాను 29 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.