Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -చిట్యాల
గంజాయిని తరలిస్తున్న వాహనాన్ని పట్టణ శివారులో శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వాహనాలు తనిఖీ చేస్తుండగా వాహనంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం అన్నవరం గ్రామానికి చెందిన సహదేవ్ 100కేజిల గంజాయి హైదరాబాద్ కు తరలిస్తుండగా పట్టుకున్నారు. తహసీల్దార్ సమక్షంలో కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ రావుల నాగరాజు తెలిపారు.