Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చౌటుప్పల్:హెచ్ఎంటీవీ యాజ మాన్యం ఆధ్వర్యంలో 2021 సంవత్సరా నికిగాను నిర్వహించిన బెస్ట్ సోషల్ సర్వీస్ అవార్డును చౌటుప్పల్ పట్టణకేంద్రంలోని అమ్మానాన్నా అనాధాశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ను ఎంపికచేశారు. సోమవారం హైద్రాబాద్లోని నోవా హౌటల్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి, గవర్నర్ తమిళ్ సై సౌందర్రాజన్లు శంకర్కు అవార్డు అందజేసి అభినందించారు.