Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలి
ఎస్పీ రాజేంద్రప్రసాద్
నవతెలంగాణ-సూర్యాపేట
ఆటో డ్రైవర్లు తమ వృత్తిని గౌరవిస్తూ బాధ్యతగా మెలగాలని ఎస్పీ ఎస్.రాజేంద్రప్రసాద్ కోరా రు.డీఎస్పీ మోహన్కుమార్, పట్టణ సీఐ ఆంజనేయులు ఆధ్వ ర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలో పబ్లిన్ క్లబ్లో ఆటో డ్రైవర్లకు నిర్వహించిన అవగా హనా సదస్సులో ఆయన మాట్లా డారు. ఆటో డ్రైవర్లు తమ వృత్తిని గౌరవిస్తూ ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. ప్రయా ణికులను సురక్షితంగా గమ్యా నికి చేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై బాలునాయక్ పాల్గొన్నారు.