Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం లోని 19వ వార్డులో ఆదివారం మున్సిపల్ వైస్ఛైర్మన్ బత్తుల శ్రీశైలం తడి, పొడి చెత్త డబ్బాలను పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఊరచెరువు వార్డుకు పక్కనే ఉన్నందు వల్ల మహిళలు, పిల్లలు, కిరాణ దుకాణాల వారు చెరువులో చెత్తను వేయవద్దన్నారు.ఈ కార్యక్రమంలో బొడ్డు అంజిరెడ్డి, ఎమ్డి.మసూద్, ఎమ్డి.ఫహీమ్, మామిడి మురళి, వీరమల్ల బిక్షపతి, బాతరాజు యాదగిరి, అఫ్రిద్, ఖలీల్, మహిళలు పాల్గొన్నారు.