Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మఠంపల్లి
మండలానికి చెందిన కవికర్ల శ్రీనివాస్కు గేయప్రక్రియలో జాతీయపురస్కారం దక్కింది.ఈ విషయమై ఆయన సోమవారం మండలకేంద్రంలో విలేకర్లతో మాట్లాడారు. తెలుగు సాహిత్య అకాడమీ, భానుపురి సాహిత్యవేదిక ఆధ్వర్యంలో జాతీయ పురస్కారాల ప్రదానోత్సవంలో 108 మంది కవుల సక్క నీతోవ పుస్తక సంకలనం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిందని తెలిపారు. ఇందులో చెట్లే ఆధారం అనే గాయానికి తనకు ఈ పురస్కారం లభించిందన్నారు.పురస్కారం అందించిన వారిలో మానవ హక్కుల కమిషనర్ చైర్మెన్ జస్టిస్ జి.చంద్రయ్య, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు డాక్టర్ నాగేశ్వరంశంకర్, బి.కష్ణ ఉన్నారు.