Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -వలిగొండ
మండలంలోని పులిగిల్ల గ్రామానికి చెందిన వేముల మల్లేశం 40 స్థానిక గ్రామపంచాయతీ ఎలక్ట్రిషన్గా పని చేస్తున్నాడు. గత కొంత కాలంలో అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం సాయంత్రం మతి చెందాడు. మంగళవారం స్వగ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. ఆయన కుటుంబానికి స్థానిక సర్పంచ్ తన సొంత రూ. 5000, గ్రామపంచాయతీ నుండి రూ.5000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బండారి ఎల్లయ్య ఉప సర్పంచ్ రవీందర్ రెడ్డి కారోబార్ ఫైళ్ల గణపతి రెడ్డి గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు