Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్రెడ్డి
నవతెలంగాణ-చింతపల్లి
మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ చింతకుంట్ల విజరు నాయనమ్మ చింతకుంట్ల చంద్రమ్మ మతి బాధాకరమని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆమె మతదేహానికి పూలమాల లేసి నివాళులర్పించారు.అనంతరం కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు.ఆయన వెంట టీఆర్ఎస్ నాయకులు వస్కుల భారతయ్య, బైకాని వీరయ్య, జబ్బులింగం, పచ్చిపాల ఈదమ్మ, జక్కుల లక్ష్మయ్య, నూనెసైదులు, వస్కుల ముత్తయ్య, ఉన్నారు.