Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలేరురూరల్ :మండలంలోని కొల్లూరు గ్రామంలో ఇటీవల చనిపోయిన కొంతం కిష్టయ్య కుటుంబాన్ని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్రెడ్డ్డి ఆదివారం పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు 50 కిలోల బియ్యం పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ గాజుల లావణ్య వెంకటేష్ ,గ్రామ శాఖ అధ్యక్షులు లింగం మాజీ సర్పంచ్ శంకరయ్య, సీనియర్ నాయకులు దశరథ ,బాలస్వామి ,మస్తాన్ ,బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.