Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
మున్సిపాలిటీలోని 3వ వార్డులో ఏకశిలా స్కూల్ రోడ్ జంగాల కాలనీ వద్ద మురుగు నీరు నిలిచిపోవడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. మున్సిపల్ కమిషనర్ వార్డును సందర్శించి వెంటనే సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. కౌన్సిలర్ ప్రజలు కష్టాలను పట్టించుకోవడంలేదని ముదిగొండ శ్రీకాంత్ ఆరోపించారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు.