Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
మండలంలోని నమాత్ పల్లి గ్రామంలో స్వయంభు శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఎదుట ధ్వజస్తంభం ఏర్పాటుకు భూపాలపల్లి ఫారెస్టులో నారా వేప చెట్టును పరిశీలించారు. భూపాలపల్లి ఫారెస్ట్లో శ్రీలక్ష్మీనరసిం హస్వామి ధ్వజస్తంభం ఎంపిక, నార వేప చెట్టు పరిశీలీంచి 42 ఫీట్ల ఎత్తుగల చెట్టును ఫారెస్ట్ ఆఫీసర్లతో ఎంపిక చేశారు. ఈ ఏర్పటులో ఫారెస్ట్ ఆఫీసర్ ,రిిి రావి సురేందర్ రెడ్డి , సర్పంచ్ ఎల్లాంల శాలిని జంగయ్య యాదవ్ పాల్గొన్నారు .