Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-త్రిపురారం
భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈనెల 2,3వ తేదీల్లో జరిగే దేశ వ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు శ్రీను కోరారు.మండలకేంద్రంలో బుధవారం సమ్మె కరపత్రాన్ని విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో గౌరీశంకర్,భవన నిర్మాణ కార్మికుల మండల కార్యదర్శి అనుముల అంజయ్య, నగర్ వెంకన్న, వెంకటేశ్వర్లుర, నాగయ్య, సైదులు,హిమాబ్, రామకృష్ణ, జంగయ్య, మధు, దని పాల్గొన్నారు.