Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ డీిఐజీ రంగనాథ్
నవతెలంగాణ -నల్లగొండ
ప్రజల మన్ననలు పొందేలా విధులు నిర్వహించి పోలీస్ శాఖ గౌరవాన్ని పెంచాలని డీఐజీ ఏవి. రంగనాథ్ అన్నారు.హెడ్ కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐ గా పదోన్నతి పొందిన రుకియా సుల్తానాను గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అభినందించారు. ఎక్కడ పని చేసిన బాధితుల పక్షాన నిలిచి వారికి న్యాయం చేయాల న్నారు. ప్రజలతో మమేకమవుతూ గౌరవాన్ని పెంపొందించాలని సూచించారు. డీఐజీ కలిసిన వారిలో జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజ్ , తదితరులు ఉన్నారు.