Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మునుగోడు :మండలంలోని పలివెల ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాసులు ఆకస్మిక తనిఖీ చేశారు.ధాన్యం కొనుగోలు రిజిస్టర్ పరిశీలించారు.ధాన్యం కేంద్రాలకు వచ్చిన వడ్ల కొనుగోలులో నిర్లక్ష్యం వహించకుండా కొనుగోలుచేయాలని సూచించారు.ఆయన వెంట ఆర్ఐ దుర్గామహేశ్వరి, వీఆర్ఏ లింగస్వామి, రైతులు గోసుకొండమల్లేష్ ఉన్నారు.