Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే రవీంద్రకుమార్
నవతెలంగాణ-దేవరకొండ
పేదప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నా రు.ఆదివారం పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన వెంకట్రెడ్డి ఆర్థోకేర్ ఆస్పత్రిని ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూదేవరకొండ పట్టణంలో ఆర్థోకేర్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.ప్రజారోగ్యం ప్రభుత్వలక్ష్యం అన్నారు.పేద ప్రజలకు మెరుగైన వైద్యమందించేందుకు ప్రభుత్వం కషి చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మారుపాకులఅరుణసురేష్ గౌడ్, రైతుబంధు అధ్యక్షుడు శిరందాసు కష్ణయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హన్మంత్ వెంకటేష్గౌడ్, మున్సిపల్ వైస్చైర్మన్ రహత్ అలీ, డాక్టర్లు రాములునాయక్, వెంకట్రెడ్డి, బోయపల్లి శ్రీనివాస్ గౌడ్, బొడ్డుపల్లి కష్ణ, పల్లెపుఅశోక్, ఇలియాస్ పాల్గొన్నారు.