Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -చిట్యాల
పట్టణంలో జిల్లా ప్రజాపరిషత్ హై స్కూల్లో మధ్యాన బోజన పథకాన్ని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జడల చిన్నమల్లయ్య యాదవ్ పరిశీలించారు. ఆయన వెంట కౌన్సిలర్లు రెమిడాల లింగస్వామి, జమండ్ల జయమ్మ శ్రీనివాసరెడ్డి,జడల పూలమ్మ, హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు రాధిక సిబ్బంది ఉన్నారు.