Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
ఈనెల 21,22వ తేదీల్లో హుజూర్నగర్లో నిర్వహించనున్న సీపీఐ(ఎం) జిల్లా రెండో మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం)మండల కార్య దర్శి యాకుబ్ కోరారు. శనివారం మండలంలోని సుభాష్ నగర్, అబ్బిరెడ్డి గూడెం గ్రామాల్లో మహా సభల జయప్రదం కోసం ప్రచారం నిర్వహి ంచారు.ఈ కార్యక్ర మంలో మండల కమిటీ సభ్యులు ఎస్కె. హుస్సేన్, నాగేల్, రాం బాబు, కందు కూరు శ్రీను, జిలకర పెంటయ్య, సైదులు, నాగలి కోటయ్య, శ్రీను, హుస్సేనమ్మ, ముత్యా లమ్మ పాల్గొన్నారు.