Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండూరు
మండలంలోని గట్టుప్పల్ గ్రామంలోని శ్రీ కష్ణ గొర్రెలపెంపకందారుల సహకారసంఘం శనివారం ఎన్నికల అధికారులు అయూబ్ అలి, ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షుడిగా నల్లబెల్లి స్వామియాదవ్,ఉపాధ్యక్షుడిగా నల్లవెల్లి యాదయ్యయాదవ్,ప్రధాన కార్యదర్శి రమేష్యాదవ్, కార్యవర్గసభ్యులుగా నల్లవెల్లి శరణ్య,నల్లవెల్లి శ్వేత, నల్లవెల్లి మల్లేష్, గడగోటి రాజు, ముడిగె రవి, నల్లవెల్లి చంద్రయ్య ఎన్నికయ్యరు.నూతనంగా ఎన్నికైన కమిటీని జీఎంఎస్్ కన్వీనర్ ఇడం కౖలాసం అభినందనలు తెలిపి సంఘాన్ని ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.