Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మెన్ రామకష్ణారెడ్డి
నవతెలంగాణ-మోత్కూరు
గ్రామాలభివద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మెన్ కంచర్లరామకష్ణారెడ్డి అన్నారు. మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామంలో గ్రామపంచాయతీ నిధులు రూ.15 లక్షలు, ఉపాధి హామీ ద్వారా మంజూరైన రూ.10 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎలుగు శోభసోమయ్య, ఉపసర్పంచ్ మాదాను జోజప్ప, ఎంపీటీసీ ఆకవరం లక్ష్మణాచారి, కోఆప్షన్ మెంబర్ సాజిద్ పాషా, వార్డు సభ్యులు తొంట మహేష్, గనగాని యాదగిరి, పంచాయతీ కార్యదర్శి జి.నర్సయ్య, ఎస్ఎంసీ చైర్మెన్ పి.అవిలయ్య, కె.రవి, ఎం.వెంకటేష్, మత్స్యగిరి, నర్సింహ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.