Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుర్రంపోడు
ముదిరాజ్లకు మార్కెట్ కమిటీ చైర్మన్గా అవకాశం కల్పించాలని నల్లగొండ జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు వెలుగు రవి ముదిరాజ్ కోరారు.సోమవారం మండలకేంద్రంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు.నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఉన్న మార్కెట్ కమిటీలలో ఏదైనా ఒక చైర్మన్ పదవిని ముదిరాజ్లకు కేటాయించాలని కోరారు.