Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా కార్యదర్శిగా ఖమ్మంపాటి శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం నల్లగొండలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో నూతన జిల్లా కార్యదర్శిగా ఆయన ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా ఆయన సోమవారం మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు నిర్వహిస్తా మన్నారు.విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజురీయీంబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.