Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
మండలంలోని పంతంగి గ్రామానికి చెందిన ముద్దం లింగమ్మకు వైద్య సహాయం నిమ్మిత్తం మాజీ ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ సిఫార్సు మేరకు మంజూరైన ఎల్ఓసీని గురువారం లింగమ్మ కుటుంబ సభ్యులకు టీఆర్ఎస్ యువజన నాయకులు ఉప్పు కష్ణ,టిఆరేస్వి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గందమల్ల సతీష్,యువజన విభాగం మండల ప్రధాన కార్యదర్శి బోయిని వెంకటేష్ లు అందజేశారు. కర్నె ప్రభాకర్ కు కతజ్ఞతలు తెలిపారు.