Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగారం
ప్రభుత్వనికి, ప్రజలకు మధ్య వారధిగా నవ తెలంగాణ దినపత్రిక పని చేస్తుందని ఎస్సై పి.హరికష్ణ అన్నారు.సోమవారం మండలకేంద్రంలోని పోలీస్స్టేషన్లో నవ తెలంగాణ దిన పత్రిక క్యాలెండర్-2022ను అయన ఆవిష్కరించారు .ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు సమాజంలోని సమస్య లను వెలికి తీసి అధికారుల, ప్రభుత్వం దష్టికి తీసుక వచ్చి పరిష్కారం అయ్యే విధంగా నవతెలంగాణ దిన పత్రిక పనిచేస్తుందన్నారు.ప్రభుత్వం అమలు పరిచే సంక్షేమపథకాల గురించి అట్టడుగు బలహీన ప్రజలకు సమాచారం అందిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో నవతెలంగాణ విలేకరి మామిడి మహేష్, కానిస్టేబుల్ చైతన్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు.