Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
మండల కేంద్రంలోని పాలశీతలీకరణ కేంద్రంలో మేనేజర్గా విధులు నిర్వర్తిస్తున్న కె. లింగారెడ్డి డీజీఎంగా పదోన్నతిపై హయత్ నగర్ బదిలీ అయ్యారు. మంగళవారం పాల కేంద్ర సిబ్బంది లింగారెడ్డిని శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. నూతన మేనేజర్గా కె.కష్ణ చైతన్య బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో పాల కేంద్రం సిబ్బంది పి.దశరథ, కె. రాజీవ్, మోహన్ రెడ్డి ,నరేష్, రాజు, శ్రీను,బాలరాజు, బాల్ నర్సయ్య, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.