Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- భువనగిరిరూరల్
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకష్ణ రెడ్డిని భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్్ నలమాస రమేశ్ గౌడ్ శుక్రవారం హైదరాబాదులో ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. సన్మానించిన వారిలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చందుపట్ల వెంకటేశ్వరరావు, చందుపట్ల రాజేశ్వరరావు, జిల్లా నాయకులు గౌరారం నరేష్ ఉన్నారు.