Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దవూర
స్థానిక ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికవడంతో నాగార్జునసాగర్ నియోజకవర్గ అల్ ఇండియా బంజారా సేవ సంఘం ప్రధాన కార్యదర్శి రామవత్ రవినాయక్ హైదరాబాద్లో ఆయన నివాసంలో కలిసి గజమాల, శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కోమటి కుంట గ్రామ సర్పంచ్ బాణవత్ శంకర్ నాయక్, ఎర్రచెరువు తండా ఉప సర్పంచ్ రమావత్ రమేష్నాయక్, జిల్లా నాయకులు వినోద్నాయక్, రామవత్ నరేష్ నాయక్, రామవత్ నార్యనాయక్, లచ్చిరంనాయక్, మోతిలాల్ నాయక్, బూరుగు శ్రవణ్ పాల్గొన్నారు.