Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) యాదాద్రిభువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ-భువనగిరి
కేంద్ర ప్రభుత్వం 2022-23ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన రూ.39 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అందులో యాదాద్రి భువనగిరి జిల్లా కు నిధులు కేటాయింపులు మొండిచేయి చూపింది. కొత్త రైల్వే లైన్ ప్రస్తావనే లేదన్నారు. అంగన్వాడీ కేంద్రాలను ఆధునిక విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించిన మేరకు కేటాయింపులు లేవు. కార్పొరేట్ సంస్థలకు ప్రయివేటు రంగానికి రాయితీలు ఇచ్చి సామాన్య, మధ్యతరగతి సంక్షేమాన్ని ఈ బడ్జెట్ విస్మరించింది.