Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి
కేతేపల్లి : అంగన్వాడీ కేంద్రాల విలీనాన్ని తక్షణమే ఉపసంహరిం చుకోవాలని,అంగన్వాడీ కార్యకర్తలకు పెంచిన పీఆర్సీ వేతనాలు అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి అన్నారు. స్థానికంగా మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనాతో చనిపోయిన అంగన్వాడీ కార్యకర్తలు, అయాలకు రూ.10 లక్షల ఆర్ధిక సహాయం అందించాలని, 40 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న వారికి రిటైర్మెంట్ రూ.10 లక్షల బెనిఫిట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ కేతేపల్లి మండల కమిటీ కన్వీనర్ ఆది మల్ల సుధీర్ పాల్గొన్నారు.