Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- భువనగిరిరూరల్
మండలంలోని నమాత్ పల్లి గ్రామ సర్పంచ్ ఎలాముల శాలిని జంగయ్య యాదవ్ శుక్రవారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డిని ఆయన నివాసంలో కలశారు. గ్రామానికి మహిళా భవనం, అండర్ డ్రయినేజీ, సీసీరోడ్డు, వాటర్ఫిల్టర్ ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు. తక్షణమే ఎమ్మెల్యే స్పందించి పనులు చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.