Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
నాణ్యమైన సేవలతో ఆర్థికంగా అభివద్ధి చెందాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సోమవారం పట్టణంలోని బైపాస్ జంక్షన్ కొమరబండ వద్ద శివశక్తి రెస్టారెంట్ను ఆయన ప్రారంభిం చారు.ఈ కార్యక్రమంలో రైతు సమన్వయసమితి అధ్యక్షులు అనంత సైదయ్య, టీఆర్ఎస్ నాయకులు వనపర్తి లక్ష్మీనారాయణ, మహంకాళి సీతయ్య, బజ్జూరి వెంకట్రెడ్డి, బత్తులకిట్టు, మామిడి రామారావు, తీపిరిశెట్టి రాజు, బత్తుల ఉపేందర్, శంభయ్య, సీతయ్య, అబ్దుల్నాగుల్, నిర్వాహకులు పసుమర్తి ప్రవీణ్ పాల్గొన్నారు.