Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బ్రాంచి ప్రారంభం
నవతెలంగాణ-చివ్వెంల
రైతుల క్షేమమే ప్రభుత్వలక్ష్యమని పీఏసీఎస్ చైర్మెన్ మారినేని సుధీర్రావు అన్నారు.సోమవారం తిరుమలగిరి (జి ) గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన బ్రాంచిని డీసీఓ శ్రీధర్, పీఏసీఎస్ చైర్మెన్ మారినేని సుధీర్రావు ప్రారంభిం చారు.అనంతరం ఆయన మాట్లా డుతూ రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రాథమిక వ్యవసాయసహకార సంఘం ద్వారా ఎరు వులు, విత్తనాలు, పురుగులమందులు అందుబాటులో ఉంచుతున్నా మన్నారు.రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివద్ధికి సహకరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సీఈవో శ్యాంసుందర్రెడ్డి, సర్పంచ్ కంచర్ల నిర్మల గోవిందరెడ్డి, డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, సలీం, బ్యాంక్ సిబ్బంది ఎల్క కష్ణారెడ్డి, రైతులు పాల్గొన్నారు.