Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడ
పట్టణంలోని పీఏసీఎస్ కార్యాలయంలో యూరియానిల్వలను వ్యవసాయ అధికారులు మంగళవారం పరిశీలి ంచారు.ఈ సందర్భంగా నిల్వలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతులకు యూరియా వాడకంపై, నానో యూరియా పై అవగాహన కల్పించారు. పంట నమోదు తనిఖీలో భాగంగా కోదాడ, శ్రీరంగపురం, బాలాజీనగర్లో వ్యవసాయ పంట పొలాలను పరిశీలించి రైతులకు తెగుళ్లపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఏవో రజని, ఏఈఓ చాంద్ బీ, రైతులు పాల్గొన్నారు.