Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిలుకూరు
మండలవ్యాప్తంగా మిషన్ భగీరథ వాటర్ట్యాంక్లను పరిశభ్రంగా తయారు చేశామని మిషన్ భగీరథ ఏఈ నాగరాజు అన్నారు.బుధవారం మండల ప్రజాపరిషత్ కార్యా లయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈనెల 18వ తేదీన మండల ప్రజాపరిషత్ కార్యా లయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో మిషన్ భగీరథ ఏఈ మాట్లాడుతుండగా ఆయా గ్రామాల సర్పంచులు మిషన్ భగీరథవాటర్ ట్యాంక్లు క్లీన్ చేయాలని. వాటర్లో క్రిమికీటకాలు వస్తున్నాయని నవతెలంగాణలో ప్రచురితమైన వార్తకు స్పందనగా మంచినీటి సరఫరా చేస్తున్నా రన్నారు.మిషన్ భగీరథ పథకం ద్వారా ఇప్పుడు వస్తున్న నీళ్లు చాలా బాగున్నాయని తెలిపారు.