Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
పట్టణంలోని గాంధీపార్కు ఆవరణలో నక్షత్ర హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచితవైద్యశిబిరం నిర్వహి ంచారు.శిబిరాన్ని మున్సిపల్ చైర్మెన్ వెన్రెడ్డి రాజు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యాలను దష్టిలో ఉంచుకొని ఉచిత వైద్యశిబిరం నిర్వహించడం అభినంద నీయమన్నారు.అనంతరం ప్రజలకు వైద్యపరీక్షలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తాడూరి శిరీషపరమేశ్, హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్లు డాక్టర్ రఘువీరారెడ్డి, డాక్టర్ సత్యవర్థన్రెడ్డి, జనరల్ మేనేజర్ శ్రీనివాస్రెడ్డి, వైద్యులు డాక్టర్ కష్ణతులసి, వెంకట్, సునీల్, ప్రభాకర్ పాల్గొన్నారు.