Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఆల్ ఇండిమా సర్వీస్ అండ్ ట్రైనీస్ ఐదుగురు సభ్యులు తారంజిత్ సింగ్, అభిషేక్ బర్తి, నాగార్జున రెడ్డి, అభిషేక్, రంజిత్ కుమార్ రూరల్ డెవలప్మెంట్ స్టడీస్ కొరకు శ్రీనివాస్ నగర్ గ్రామ పంచాయతీకి సోమవారం వచ్చారు. వారిని నూకల సరళహనుమంత రెడ్డి, ఎంపీడీఓ జ్యోతి లక్ష్మీ, ఎంపీఓ వీరారెడ్డి, సర్పంచ్ వెంకటరమణ చౌదరి, ఎంపీటీసీ, పంచాయతీకార్యదర్శి పుష్పగుచ్ఛంతో ఆహ్వానించారు. అనంతరం వివిధ శాఖల అధికారులను పరిచయం చేశారు.