Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -మునుగోడు
ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధి పనులపై ట్రైనింగ్ ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులకు మునుగోడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి బి యాకూబ్ నాయక్ బుధవారం మండలంలోని పులిపలుపుల గ్రామంలో ఏర్పాటుచేసిన పల్లె ప్రకతి వనరులను పరిశీలించి పల్లె ప్రగతి పనుల పై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా యాకూబ్ నాయక్ మాట్లాడుతూ పట్టణాలను కల్పించే విధంగా పల్లెటూరు అభివృద్ధిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పల్లె ప్రకతి వనం లతో గ్రామాలన్నీ పచ్చని పల్లెలు గా తీర్చిదిద్దామని తెలిపారు దాంతో సంతప్తి చెందిన ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు అభివృద్ధికి కషి చేసిన అధికారులు ప్రజా పతినిధులు అభినందించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పందుల మారయ్య గ్రామ కార్యదర్శి తదితరులు ఉన్నారు .