Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాడుగులపల్లి : ఆదివారం హైదరాబాద్లో జరిగిన ముఖ్య కార్యకర్తల ఉమ్మడి మండల వ్యక్తి రామ కమల్హాసన్కు మాదిగ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర యూత్ అధ్యక్షుడిగా నియమిస్తూ నియామక పత్రం అందజేయడం జరిగింది. సమా వేశంలో మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అద్యక్షులు మైస ఉపేందర్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు జనాభా నిష్పత్తి ప్రకారం 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని అన్నారు. తన మీద నమ్మకంతో రాష్ట్ర యూత్ అద్యక్షుడిగా నియమించినందుకు వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.