Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మర్రిగూడ
నల్గొండ నియో జకవర్గ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ఇటీవల శాస్త్ర చికిత్స చేయించుకున్నందున హైదరాబాద్లో ఆయన నివాసంలో గురువారం స్థానిక నాయ కులు పరామ ర్శించారు. ఈ సంద ర్భంగా కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నారని అన్నారు. పరామర్శించిన వారిలో మునుగోడు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పల్లా వెంకట్రెడ్డి, బుజ్జిని యాదగిరి రావు, భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర నాయకులు బుజ్జిని రత్నాకర్ రావు, జిల్లా కార్యదర్శి సత్య, కంచర్ల కృష్ణా రెడ్డి, కంచుకట్ల సుభాష్ తది తరులు ఉన్నారు.