Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చివ్వెంల :వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆత్మకూరు (ఎస్) తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.అనంతరం డిప్యూటీ తహ సీల్దార్ లాల్కి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్ర మంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దండా వెంకట్రెడ్డి, మండల కార్యదర్శి అవిరే అప్పయ్య, సుందర్రెడ్డి, దామోదర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, నారా యణ, జిల్లా అధ్యక్షులు ఉపేందర్, న్యూ డెమోక్రసీ నాయకులు అల్గుబెల్లి వెంకట్రెడ్డి, నల్లగొండ నాగయ్య పాల్గొన్నారు.
కోదాడరూరల్ : పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వర్రావు, సీపీఐ జిల్లా నాయకులు మేకల శ్రీనివాస్ మాట్లా డారు.పెంచిన డీజిల్, పెట్రోల్, నిత్యావసరాల ధరలను తగ్గించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మిట్టగణుపుల ము త్యాలు,వక్కావంతుల నర్సింహారావు, బొల్లు ప్రసాద్, ఆర్.బ్రహ్మం, ఉదయగిరి, షేక్లత్తు, జిల్లాపల్లి శ్రీనివాస్, పోతరాజుసత్యనారాయణ, షేక్ అత్తర్, నాగుల్మీరాపాల్గొన్నారు.
నూతనకల్: మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో తహసీల్దార్ జమీరోద్దీన్కు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండలకార్యదర్శి కందాల శంకర్రెడ్డి, మండలనాయకులు బొజ్జ శ్రీను, అల్లిపురం సంజీవరెడ్డి,తొట్ల అచ్చయ్య, శాఖ కార్యదర్శి పోలేపాక నగేష్, కూసు సైదులు,బాలగాని సోమయ్య,అల్లిపురం శ్రీనివాస్రెడ్డి, కట్ట లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
మఠంపల్లి : సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో తహ సీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు భూక్యా నాయక్, శాఘంరెడ్డి, జగన్మో హన్రెడ్డి, వెంకటేశ్వర్లు, వినోద్,బాలాజీ పాల్గొన్నారు.
చిలుకూరు: సీపీఐ(ఎం),సీపీఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ శైలజకు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ,సీపీఐ(ఎం) మండల కార్య దర్శులు మండ వెంకటేశ్వర్లు, నాగటి చిన్న రాములు, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు వేనేపల్లి వెంకటే శ్వరరావు, దొడ్డ వెంకటయ్య, ఎస్కె. సాహెబ్బలి, చిలువేరు ఆంజనేయులు, కస్తూరిసత్యం, పుట్టపాక అంజయ్య పాల్గొన్నారు.
హుజూర్నగర్: అధిక ధరలను పన్నుల భారాన్ని తగ్గించాలని సీపీఐ,సీపీఐ(ఎం), న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.ఆర్డీఓ వెంకరెడ్డికి వినతిప్రతం అందజేశారు.సీపీఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు వై.రాములు, పాలకుర బాబు, సూర్య నారాయణ,దొంతగాని సత్యనారాయణ,రమేశ్, సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి నాగవరపుపాండు, నాయకులు దుగ్గిబ్రహ్మం,శీలం శ్రీను, తుమ్మకొమ్మ యోనా, జక్కుల వెంకటేశ్వర్లు,జక్కుల రమేశ్, న్యూడెమోక్రసీ నాయకులు కాకి అజరు, పోటులక్ష్మయ్య పాల్గొన్నారు.
తిరుమలగిరి : సీపీఐ(ఎం) ఆధ్వరయంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, మండలనాయకులు యాకయ్య, లక్ష్మీ, శ్రీను, నగేష్, సోమయ్య, భిక్షం, వెంకటయ్య పాల్గొన్నారు.
గరిడేపల్లి:మండలకేంద్రంలో సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐఎంఎల్న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం లో వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండలకార్యదర్శి షేక్యాకుబ్, సీపీఐ మండలకార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ నాయకులు ఆదూరి కోటయ్య, ఏఐటీయూసీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ త్రిపురం సుధాకర్రెడ్డి,ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు కామళ్ళ నవీన్, ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు, మైబెల్లి, జిల్లా ప్రజానాట్యమండలి కార్యదర్శి బాదే నర్సయ్య,కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు మర్రి నాగేశ్వరావు, యానాల సోమయ్య, కామళ్ళ శ్రీను, యడ్ల అంజిరెడ్డి పాల్గొన్నారు.