Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన ఎస్పీ
నవతెలంగాణ-మిర్యాలగూడ
నిరుద్యోగులు ప్రణాళికాబద్ధంగా చదివి ఉద్యోగాలు సాధించాలని ఎస్పీ రెేమా రాజేశ్వరి, కోడేరు ఎంబీఆర్ ఫౌండేషన్, మిర్యాల గూడ సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణకు హాజరయ్యే అభ్యర్థులకు అవగా హనా కార్యక్రమం నిర్వహి ంచారు.అనంతరం స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలన్నారు.చదివిన అంశాలు ఎప్పటికీ గుర్తుంచుకునేలా సబ్జెక్టుపై అవగాహన పెంచుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరావు,సీఐ, ఎస్సై, నల్లమోతు సాంబశివరావు, కోటేశ్వరరావు, వజ్రం, బాల శ్రీనివాస్నాయుడు, సోయబ్, నాగరాజు,సైదులు, శ్రీకాంత్,అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.