Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ వినరుకష్ణారెడ్డి
నవతెలంగాణ-కోదాడరూరల్
సమస్యలను పరిష్కరించేందుకు పల్లె ప్రగతి అని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు.గురువారం పల్లెప్రగతి పరిశీలనలో భాగంగా కలెక్టర్ మండలపరిధిలోని గుడిబండలో క్రీడా మైదానాన్ని పరిశీలించి మాట్లాడారు. నిర్మాణపనులు త్వరితగతిన పూర్తిచేసి క్రీడాకారులకు అందుబాటులోకి తేవాలన్నారు. గ్రామాల్లో పెండింగ్లో ఉన్న అభివద్ధి కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ఈ సందర్భంగా అధికారుల నుండి ఆయన పలు సమాచారాలను సేకరించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కిశోర్కుమార్, ఎంపీడీవో విజయశ్రీ,ఆర్ఐ వెంకట్,నగేష్, కార్యదర్శి ఫాతిమా పాల్గొన్నారు.